కృష్ణా జలాలు తెలంగాణ హక్కు అని మంగళవా రం బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున చలో నల్లగొండ కేసీఆర్ సభకు తరలివెళ్లారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం కృష్ణానది జలాలను కేఆర్ఎంబీకి అప్పగిం�
ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గర్జించారు. చలో నల్లగొండ సభావేదికపై కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నది. ఇన్నాళ్లపాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన
చలో నల్లగొండ సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ప్రయత్నాలు, కుయుక్తులు విఫలమయ్యాయి. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన వెంటనే నల్లగొండలో తిరగనివ
‘చలో నల్లగొండ’ సభకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ
గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్య�
కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పటిస్తూ కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందం నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు ఎంతో నష్టదాయకమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు.
గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధు
చలో నల్లగొండ సభను విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ కార్యకర్తలకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దుప్పల్లిలో ఆదివారం పలు శుభకార్యాలకు హాజరై కార్యకర్తలతో సమావేశం న
NRI | నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ‘ఛలో నల్లగొండ’ భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కోర్కమిటీ సభ�