మూడు నెలల క్రితం చోరీ అయిన బైక్ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా వల్ల దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బంద�
ఆర్టీఏ అధికారుల అసోసియేషన్ నుంచి ఈ చాలన్ అంటూ వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి.. అందులో .ఏపీకే ఫైల్స్ను పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్నేరగాళ్లు .
..బాబోయ్ వేలకు వేలు ఎలా చలానాలు కట్టాలా.. అని ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి వాహనదారుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. ట్రాఫిక్ నిబంధనల ఉ ల్లంఘనకుగానూ పెండింగ్ చలానాలు సు�
అత్యంత ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, రోబో సాండ్ను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా, కనీస నిబం�
విజయవాడ హైవే పై ఓ స్నాచర్ బరితెగించాడు. ఓ మహిళ చైన్ లాగే క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడినా.. గొలుసు లాక్కొని పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు వాడిన బండిపై కట్టిన రాయితీ
Manchu Manoj | నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని టోలిచౌకి
Challans | 70 సీట్లలో మూడు వందల మంది ప్రయాణికులతో వెళ్లే రైలుకు ఎలాంటి చాలాన్లు ఉండవు. మరి బైక్పై ముగ్గురు వెళ్తే మాత్రం చాలాన్ ఎందుకు’ అని సుహేల్దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీ ( SBSP) అధినేత ఓపీ రాజ్భర్