ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పదోన్నతుల్లో లోటుపాట్లు, అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రభుత్వాన్ని కోరింది.
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుం చి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసెట్ చైర్�
టీఎస్ ఈసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాల వివరాలను వెల్లడించారు. మొత్తం 20,899 (93.07%) మంది విద్యార్థులు అర్హత సా�
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
TS EAMCET | టీఎస్ ఎంసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇ�
మొయినాబాద్ : ఉన్నత విద్యార్థుల ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలని, తమ చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ లింబాద్రి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్య�