తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మనసుతో కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణాలను పూర్తిగా మరచిపోయింది అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎ�
ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
‘స్వరాష్ట్ర సాధనోద్యమానికి దిక్సూచీ.. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడిన యోధుడు.. జాతిని జాగృతం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్' అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్�
సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ
వైద్య వృత్తిలో రాణిస్తూ ఎంతో మందికి ఆరోగ్యవంతమైన జీవితాలను ప్రసాదిస్తున్న వైద్యులు భావి వైద్య విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడాసంబురాలు పేరుతో ప్రతిష్