సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( సీటెట్) పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 2024 జనవరి 21న సీటెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది.
‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్' (సీటెట్)-2023 పరీక్షా ఫలితాల్ని సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సోమవారం విడుదల చేసింది. పేపర్-1లో 2.98 లక్షల మంది, పేపర్-2లో 1.01 లక్షల మంది అభ్యర్థుల�
C TET | ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడే వారికి నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ టెట్) పరీక్ష ఆదివారం(మార్చి 20) నిర్వహించనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలక�
CTET Admit Card 2023 | టీచింగ్ (Teaching Proffesion) ను కెరీర్గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్న వారి కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రతి ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష(CTET)ను నిర్వహిస్తున్న విషయం త�
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను శుక్రవారం సీబీఎస్ఈ విడుదల చేసింది. పేపర్ -1కు 14,22,959 మంది అభ్యర్థులు హాజరుకాగా, 5,79,844 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.