రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించబడి.. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐపీఎస్లను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రహోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు)కు కేంద్ర హోం శాఖ గట్టి హెచ్చరికలు పంపింది. అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు, మత మార్పిడులకు పాల్పడితే విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ను రద�
ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమానిత రీతిలో ఈ-మెయిల్ వస్తే అందులోని అధీకృత అధికారి పేరు, విభాగాన్ని ధ్రువీకరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఆదివారం ఒక పత్�
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆగస్టు 22 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
తెలంగాణ, ఏపీ మధ్యసబ్సిడీ వివాదానికి తెర హైదరాబాద్, మార్చి 19, (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎనిమిది ఏండ్లుగా నలుగుతున్న పౌర సరఫరాల సంస్థకు చెందిన రుణ వివాదం కొలిక్కి వచ్చింది. సమస్య పరిష్కా�
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఎన్పీఏకు కేటాయించిన భూములను పరిశీలించిన మంత్రి ఇబ్రహీంపట్నం : దేశ భద్రతకు రక్షణ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైద్య అవసరాలకు మినహా ద్రవ ఆక్సిజన్ను దేనికీ వాడవద్దని కేంద్రం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. సాధ్యమైనంత మేర గరిష్ఠంగా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, ప్రభుత్వానికి అందుబాటులో ఉం