ప్రపంచంలో అత్యంత సురక్షిత పెట్టుబడి సాధనం ఇప్పుడు ఏమైనా ఉందా? అంటే బంగారమేనన్న సమాధానం అంతటా వినిపిస్తున్నది. భారత్ సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున పోగేస్తున్న పసిడి నిల్వలే ఇందుకు ఉద�
వివిధ దేశాల్లోని కేంద్రబ్యాంకులు వ్యూహాత్మకంగా పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. గతేడాది నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్లు 53 టన్నుల గోల్డ్ను కొనుగోలు చేశాయి.
‘క్రికెట్లో వికెట్కీపర్లు, ఫుట్బాల్లో గోల్కీపర్లు ఎలాగో సెంట్రల్ బ్యాంకులూ అంతే. వారు సాధించే విజయాలను ఎవరూ గుర్తించరు. కానీ వైఫల్యాలను మాత్రం ఎత్తిచూపుతారంతా’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ అయ్యారు. వచ్చే నెల తొలివారంలో తన పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకు�
రికార్డు గరిష్ఠస్థాయి సమీపంలో ధర ఉన్నందున, ఇతర ప్రపంచదేశాల కేంద్రబ్యాంక్ల బాటలోనే రిజర్వ్బ్యాంక్ బంగారం కొనుగోళ్లకు తగ్గిస్తున్నది.2023లో గత ఆరేండ్లలో ఎన్నడూలేనంత తక్కువ పుత్తడిని కొన్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు మళ్లీ వడ్డీరేట్లను పెంచడానికి సమాయత్తమవుతుండటంతో పాటు గ్లోబల్ మార్కెట్లు బేరిష్ ట్రెండ్ను కొనసాగిస్తుండటంతో మ�