Jharkhand: జార్ఖండ్ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి సమాచారాన్ని అడిగినా.. ఆ సంస్థలకు డాక్యుమెంట్లు ఇవ్వవ�
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కేంద్ర దర్యాప్తు సంస్థతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఓ వ్యక్తి తనను మూడు నెలలపాటు బెదిరించాడని పేర్కొన్నారు.
Meenakshi Lekhi: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ.. విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం లోక్సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్�
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi ) పై కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీల (central agencies)ను ఉసిగొల్పుతూ అవినీతిప
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
Kunamneni Sambasiva rao | దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర సంస్థల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ఒక తీర్మానం చేసింది. 189 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ, ఇతరులైన 69 మంది సభ్యులు దీనిని వ్యతిరేకించారు.