కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతోంది. నగరపాలక సంస్థలో విలీనం అయినా గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పోడి చెత్తలను వేర్వురు�
జర్మన్ దేశ పోలీసులకు ఇప్పుడో కొత్త కేసు సవాల్గా మారింది. ఆ దేశంలోని మ్యూనిచ్ నగరంలోని మూడు శ్మశాన వాటికల్లో వేలాది సమాధుల శిలా ఫలకాలు, చెక్క శిలువలపై గుర్తు తెలియని వ్యక్తులు స్టిక్కర్లు అతికించారు.