కాంగ్రెస్కు ఓటేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నోముల, పాలెం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు.
Jaya Prakash Narayana | ‘మన చర్యలవల్ల దేశమే ఓడిపోయేటైట్టెతే ఎవరు గెలుస్తారని సాక్షాత్తూ నెహ్రూ చెప్పారు. నేను గెలవడంకోసం దేశం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదనే పరిస్థితి తేవడం ప్రమాదకరమని అన్నారు’ అని జేపీ గుర్తు చేశా�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నోరు జారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం ఓటమిని అంగీకరించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సహా సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రె�
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ.. ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధి ఎజెండా లేదు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరుపై నల్లగొండ నియోజకవర్గంలోని బీసీ వర్గాలు కన్నెర చేస్తున్నారు. ఎవరూ డిమాండ్ చేయకముందే ఇటీవల నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బీసీల కోసం త్యాగం చేస్తానని స్వయం�
దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రె�
బీజేపీకి మత పిచ్చి.. కాంగ్రెస్కు కులపిచ్చి తన్నుకొని, కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడు ప్రపంచ దేశాలు శ్రమిస్తూ ప్రగతి సాధిస్తుంటే..కులమతాల జాడ్యంతో భారత్ తిరోగమిస్తున్నది ఖమ్మం బహిరంగ సభలో మంత్రి కే�
బీజేపీ వైఫల్యాలపై నోరెత్తని నాయకులు ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరోక్ష మద్దతు ఇరు పార్టీలు ఏకమయ్యాయనే అనుమానాలు హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్ర�
ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి-ముక్త్భారత్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది.