రెండు కేసుల పరిష్కారానికి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీబీఐ అధికారులను అదే సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. నేరస్థుల�
ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు.
MLC Kavitha | మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉం�
Kavitha | ఎమ్మెల్సీ కవితను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫున న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత సీబీఐ అరెస్టుపై అత్యవసర విచారణ జరపాలని కవిత తరఫున న్యాయవాది మోహి�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీని మరో రెండు రోజులపాటు కోర్టు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సిసోడియా విచారణలో తమకు సహకరించడం లేదని, ఆయనను మరింతగా విచారించాల్సి ఉన్నదన�
Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Delhi Deputy Chief Minister) మనీష్ సిసోడియా (Manish Sisodia)ను ఢిల్లీ కోర్టు సీబీఐ (CBI) కస్టడీకి ఇచ్చింది. ఆయన మార్చి 4 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు.
వీడియోకాన్ రుణ వ్యవహారంలో అరెస్టైన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ల కస్టడీని సీబీఐ కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది.
Birbhum violence:పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్లో ఈ ఏడాది ఆరంభంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ హింసలో బొగోటి గ్రామానికి చెందిన లాలన్ షేక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ నిందితుడు సోమవారం సీబీఐ కస్�
ys viveka murder case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని
సీబీఐ కస్టడీకి సునీల్యాదవ్ | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్యాదవ్ను పదిరోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.