త్వరలో ఈ-రుపీ లావాదేవీలను ఆఫ్లైన్లోనూ ఆర్బీఐ అందుబాటులోకి తేనున్నది. దీంతో డిజిటల్ రుపీ వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట కూడా తమ లావాదేవీలను కొనసాగించుకునే అవకాశం రానున్నది. ప్రస్తుత సెంట్�
ఈ-రుపీ లావాదేవీలను పెంపొందించడానికి రిజర్వు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది చివరినాటికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని రోజుకు 10 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆర్బీఐ డిప్�
రిజర్వ్బ్యాంక్ మరో దఫా కొరడా విదిలించింది. ఏడు నెలల్లో ఐదోసారి వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల పరపతి విధాన సమీక్ష అనంతరం రెపో రేటును మరో 35 బేసిస్ పాయింట్ల (0.35 శాతం) మేర పెంచాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమ