పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద రూ. 24.77 లక్షల నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Inspections | లోక్సభ ఎన్నికల (Elections ) నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది.
లోకసభ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.3.61 లక్షల నగదు, రూ. 49,169 విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ రోనాల్డ్ రాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన�
మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ వద్ద బుధవారం ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.1లక్షా 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాంబారే చంద్రషుడ్ తన కారులో హైదరబాద్క�
ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.36లక్షలను సీజ్ చేసి గ్రీవెన్స్ సెల్లో డిపాజిట్ చేసినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి చెక్పోస్టును ఆయన పర�
ఎన్నికల నేపథ్యంలో తనిఖీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో కేవలం 11 రోజుల్లోనే రూ.243,76,19,296 విలువైన మద్యం, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.18 కోట్ల నగదు పట్టుబడింది.