Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు ఈవీఎంలో కారు గుర్తును చెరిపేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా పైపాడులో వెలుగు చూసింది.
Minister KTR | మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్
TRS Party | ఆ వృద్ధుడికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంటే మహా ప్రాణం. కారు గుర్తు కనిపించిందంటే చాలు.. ఆనంద పడిపోతాడు. అంతగ ప్రేమించాడు పార్టీ అధ్యక్షుడిని, కారు గుర్తుని. టీఆర్ఎస్ పార్టీపై అభిమానంత�