PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 2:క్యాంటీన్కు వచ్చే కస్టమర్లకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వర ఇందిరా మహిళా శక�
జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల చిత్రమాలికతో కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కలెక్టరేట్ కార్యాలయాలన్నింటినీ ఒకే మోడల్లో నిర్మించగా, కలెక్టర�
జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్రోడ్లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ను�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి పని నిమిత్తం నిత్యం వేల మంది వచ్చిపోతుంటారు. ముఖ్యంగా పల్లెటూరు నుంచి ప్రజలు ప్రతిపనికీ జిల్లా కేంద్రానికి రావాల్సిందే. పని ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే ఎంతో సమయం ప�
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-ఎం) కాలేజ్ క్యాంటిన్లో పనిచేసే కార్మికుడిని క్యాంపస్లో సెకండియర్ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.