ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి దందా ప్రస్తుతం జిల్లాలకు పాకింది. కొందరు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ దం దాను నగరాల నుంచి జిల్లాలకు చేర్చారు.
Hyderabad | మత్తుకు బానిసైన ఓ యువకుడు తాను నివాసం ఉంటున్న ఫ్లాట్లోనే గంజాయి మొక్కలను సాగు చేశాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వాళ్ల ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు
యువకుల పాలిట శాపంగా మారుతున్న మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు ముందుకు వేసింది. మిషన్ పరివర్తన్ పేరుతో గంజాయి సేవిస్తున్న యువతను గుర్తించి వారికి ప్రత్యేకంగా కౌన�
సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో పెద్దఎత్తున నిషేధిత అల్ప్రాజోలం డ్రగ్స్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా
అందమైన పల్లెటూరు. హఠాత్తుగా ఆ ఊరిలో ఓ ఇంటికి నిప్పంటుకున్నది. నిప్పంటుకున్న ఇంటి యజమాని మాత్రమే ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఊరిలోని మిగతా ప్రజలంతా తమ తమ ఇండ్ల వద్ద బకెట్లలో నీళ్లు పెట్టుకొని సిద్ధం