న్యూఢిల్లీ : రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రాజస్ధాన్లో పార్టీ పరిస్థితితో పాటు రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణపై�
AP Cabinet | మంత్రివర్గ మార్పులపై మంత్రి బాలనేని కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
భోపాల్ : గుజరాత్లో క్యాబినెట్ పునర్వ్యవస్ధీకరణ పట్ల కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఎదిగిన జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. సింధియా అమ్ముడుపోయారంటూ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్ర
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ రాష్ట్ర యువమోర్చా చీఫ్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. క్యాబినెట్ పునర్వ్యవస్�
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. మీనాక్షి లేఖి బీజ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు నేపథ్యంలో సీనియర్ కేంద్ర మంత్రులైన రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ కూడా తమ మంత్రి పదవులకు బుధవారం రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి వర్గం మెగా విస
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగా ఏకంగా 43 మంత్రులు రాష్ట్ర�
ఏడు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండటంతో అక్కడ విజయం సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నది. అందుకుగాను కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేపట్టి ఆయా రాష్ట్రాల నాయకులకు