కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. క్యాబినెట్ ఆమోదం లేకుండానే అంత భారీ ప్రాజెక్టును ఏ ప్రభుత్వమైనా నిర్మిస్తుందా? అని నిలదీశార�
మహానగరి విస్తరణకు తొలి అడుగు పడింది. హెచ్ఎండీఏ పరిధిని మరో 3వేల కిలోమీటర్ల వరకు విస్తరించి మరో బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన ఐదు మాస్టర్ ప్లాన్లత�
పార్లమెంట్లో ఈనెల 13న సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ప్రవేశపెట్టిన వక్ఫ్(సవరణ) బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఫిబ్రవరి 19న జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ బిల్లుకు చేసిన సవరణలను ఆమోదించ�
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసాలో షరతులు, కోతలకు శనివారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నది.
ఎట్టకేలకు హైదరాబాద్ మహానగరంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు మరో అడుగు ముందుకు పడింది. నగరం విస్తరిస్తున్న కొద్ది ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభు�
అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కు ముందు నుంచి అలవాటు. ప్రజల ఆక్షాంక్షలను నెరవేర్చి చిరకాల స్వప్నాన్ని తెలంగాణ సాధించి నిరూపించారు.ప్రజల కలలను నిజం చేస్తూ బంగారు తెలంగాణ ధ్యేయమే లక్ష్యంగా అడుగు
ఢిల్లీ,జూన్ 3: ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సుస్థిర నగరాభివృద్ధికి సంబంధించి భారతప్రభుత్వ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూ, మౌలికస�
ముంబై ,జూన్ 2: భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డెవలప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసీ సెక్రటేరియట్ కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ) కు ప్రధాన మంత్రి నరేంద�
7 వైద్య కళాశాలల ఏర్పాటు | తెలంగాణలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసు�