నగరంలో ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలు క్యాబ్ సర్వీస్ ధరలు రెట్టింపు అవుతాయి. అదేంటని అనుకుంటున్నారా? ఔను రద్దీ వేళల్లో క్యాబ్ సంస్థలు ధరలను రెండింతలు పెంచుకోవచ్చని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 రోజులకు నాంపల్లి గ్రౌండ్లో గిగ్ అండ్ ఫ్లాట్ఫాం వర్కర్స్ యూనియన్తో సీఎం సమావేశం ఏర్పాటు చేసి డ్రైవర్లకు వాహన ఆధారిత యాప్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏడాదిన్
దూరం ఒక్కటే అయినా వేర్వేరు ఫోన్ల ద్వారా రైడ్లు బుక్ చేసిన వినియోగదారులకు వేర్వేరు చార్జీలు విధిస్తున్నారని, ముఖ్యంగా ఐఫోన్ యూజర్లపై బాదుడు అధికంగా ఉందని వచ్చిన ఆరోపణలపై క్యాబ్ సేవల సంస్థలు ఉబర్, ఓ�
ఫేర్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఎయిర్పోర్ట్ట్కు క్యాబ్ సర్వీసులు నిలిపివేసినట్టు తెలంగాణ గిగ్ అండ్ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఓల, ఉబర్, ర
ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నగరంలో సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది నగరవాసులు, ఉద్యోగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు క్యాబ్ సేవలను వినియోగించుకు�
సాధారణంగా క్యాబ్ సర్వీస్లో ఫేర్ ఎంత చూపిస్తే అంత చెల్లించాల్సిందే. కానీ ఇప్పుడు అగ్రిగేటర్స్ మధ్య ఉన్న పోటీతో వినియోగదారులకు మరింత సులభతర సేవలు అందించేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి.
Cab Service | వెస్ట్ మారేడుపల్లి చెందిన శేఖర్ బంజారాహిల్స్ రావడానికి క్యాబ్ బుకింగ్ చేసుకున్నాడు. రైడ్ ధర రూ. 190 చూపించింది. 10నిమిషాలు గడిచినా డ్రైవర్ రాకపోవడంతో అతడికి ఫోన్ చేయగా.. ఎంత ధర చూపిందని అడిగి 250 �