Rajiv Kumar:రాహుల్ గాంధీకి కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. వయనాడ్ నియోజవకర్గం ఉప ఎన్నిక విషయంలో తామేమీ తొందరపడడం లేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం .. బై పోల్స్ ని�
విపక్ష పార్టీలకు మునుగోడు జ్వరం పట్టుకొన్నది. సర్వే నివేదికలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మునుగోడులో తాము ‘మునుగు’డేనని భయపడుతున్నాయి. కనీసం రెండో స్థానంలోనైనా నిలిచి పరువు నిలుపుకొనేందుకు ఆపస
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వలా భం కోసమే రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న సీఎం కేసీఆర�
వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ మాటను నిలబెట్టుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వర్గీకరణ హామీ నిలబెట్టుకోకపోతే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటువేయబోమని హెచ్చరి
మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో చెప్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచినట్టే మునుగోడులోనూ గెలిచితీరుతామని ధీమా
జవహర్నగర్ కార్పొరేషన్లోని ఖాళీగా ఉన్న 16వ డివిజన్కు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జ్యోతిరెడ్డి అధ్య�
Bhabanipur | పశ్చిమబెంగాల్లో మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయన�