చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..సరికొత్త మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 2025 ఏడాదికిగాను బీవైడీ సీల్ పేరుతో ఈ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
చైనాకు చెందిన విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీ దిగ్గజం బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్).. తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏదీ లేదని ప్రకటించింది. హైదరాబాద్లో 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈవీ ప్లాంట్�
రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 1
EV Car | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమ్యాక్స్ 7 రూ.26.9 లక్షల నుంచి రూ.29.9 లక్షల మధ్యలో లభించనున్నది.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను పరిచయం చేసింది. మూడు వెర్షన్లలో లభించనున్న ఈ సరికొత్త కారు ప్రీమియం ఫీచర్లు, సింగిల్ చార్జింగ్తో 650 కిలోమీటర్ల మైలేజీ �
Telangana | మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో కలిసి తేద్దామనుకున్న జాయింట్ వెంచర్ ఆలోచనను చైనా ఆటో రంగ దిగ్గజం బీవైడీ విరమించుకున్నది. భద్రతా కారణాలను చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ వెంచర్కు అను�
మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), చైనాకు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థ బీవైడీ కలిసి రాష్ట్రంలో విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ), బ్యాటరీ తయారీ ప్లాంట్లను ఏర