మానవ వనరుల స్టార్టప్ డార్విన్బాక్స్..మూడోసారి ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ బైబ్యాక్ను రూ.86 కోట్లతో పూర్తి చేసింది. ఈ బైబ్యాక్తో 350 మంది ఉద్యోగులకు ప్రయోజనాలు లభించాయని కంపెనీ వర్గాలు వెల్లడి
ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మారూ.750 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నది. ఇందుకుగాను కంపెనీ బోర్డు సమావేశమై గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
దేశంలో టాప్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ అంచనాలకు దాదాపు దగ్గరగా ఆర్థిక ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర�
ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్లు నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలతో ఇన్వెస్టర్లకు షాకిచ్చిన నేపథ్యంలో మూడో పెద్ద దేశీయ ఐటీ కంపెనీ అయిన విప్రో మరోసారి బైబ్యాక్కు సిద్ధమయ్యింది.