విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయి. టికెట్ ధరపై ఒక్కసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం 50 శాతం పెరగబోతున్నది మరి. ఈ నెల 22 నుంచి ఎకానమీ మినహా మిగతా తరగతుల విమాన టికెట్లపై జీఎస్టీ 18 శాతం పడబోతున్నది.
భారత్లో బిజినెస్ క్లాస్లో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ప్రయాణ సౌలభ్యం కోసం బిజినెస్ క్లాస్లో ప్రయాణించేందుకు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తన ప్రయాణికుల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. తన నెట్ వర్క్ పరిధిలో శుక్రవారం.. ‘నమస్తే వరల్డ్ సేల్’ అనే ఆఫర్ ప్రతిపాదించింది.
యూరప్ దేశాలను సందర్శించేవారికి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతున్నది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు విమాన సర్వీసును లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ప్రారంభించబోతున్నది.
passenger urinated ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 22వ తేదీన జరిగింది. అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ విమ�
snake in plane:విమానంలో పాము కనిపించడంతో.. దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. ఈ ఘటన అమెరికాలోని నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో జరిగింది. ఫ్లోరిడాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్�