ఎస్సీ గురుకుల సొసైటీలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచి బస్సుయాత్ర చేపడుతున్నామని తెలంగాణ ఆల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎం ప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) వెల్లడించింది.
Deputy CM Bhatti | రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అలవికానీ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే హామీలు అమలు చెయ్యక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు సీఎం
దశాబ్దాల ఆర్తిని తీర్చి, వలసవెతలను తీర్చి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలమూరు నీరాజనం పలికింది. కండ్లారా చూసుకొని మురిసిపోయింది. �
KCR | రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా తాము ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు మండి పడ్డారు. రైతుబంధు ఉంటదో.. ఊడతదో.. అని ఆందోళన వ్యక్తంచ�