ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ‘పల్లె వెలుగు’ కనిపించడంలేదు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదు�
మండలంలోని కోటకొండ రూట్లో నిలిపివేసిన బస్సులను వెం టనే పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సింగారం చౌరస్తా వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు స
Narayanapet | నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్త
మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామం జాతీయ రహదారి నుంచి 3 కిలోమీటర్లు, వేముల గ్రామం కూడా 2 కి.మీ. ఉంటుంది. గ్రామంలో కేవలం ప్రాథమిక పా ఠశాల మాత్రమే ఉన్నది. పైచదువులు చదవాలంటే ఇటు మూసాపేట, అటు వేముల గ్రామానిక�
చదువుకునేందుకు విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. దీనికి నిదర్శనం ఆటోలు, ట్రాక్టర్ల లాంటి వాహ�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖం, సురక్షితం అంటూ అధికారులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు సమయపాలన ఉండదు. వేళకు సరిగ్గా బస్సులు రావు అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి �
జిల్లాలో వివి ధ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు కిలోమీటర్లు రోజూ నడిచి వెళ్లి చదువును కొనసాగించాల్సి వస్తున్నది. ఆర్టీసీలో వి�
బడులు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం సమాజంలో చదువుకుంటేనే విలువ, గౌరవం ఉంటుంది. అయితే జిల్లాలో వివిధ పాఠశాలల్లో చ దువుతున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ప్రభుత్వ
పెంజర్ల అనంతపద్మనాభస్వామి ఆలయానికి త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో భాగంగా
పదేండ్ల క్రితం వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే సాకుతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపేవారు కాదు. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో క్రమంగా ప్రతి మారుమూల పల్లెకూ బీటీ రోడ్లు న
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు ౪,౭౯౩ గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్పై పోవాల్సిందే.