న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బడ్జెట్ ధనవంతులకు మాత్రమేనని, ఇందులో పేదలకు ఏమీ లే�
న్యూఢిల్లీ: ప్రజల మానసిక ఆరోగ్యం కోసం, జాతీయ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐఐటీ బెంగళూరు సాంకేతిక మద్దతు అందిస్తుందని �
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు లక్ష కోట్ల వరకు వడ్డీ రహిత రుణాలు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బ�
న్యూఢిల్లీ: రాబోయే 3 సంవత్సరాలలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను మెరుగైన సామర్థ్యంతో తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టార�
Union Budget 2022 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో 2022-2023 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ డిజిటల్ పద్ధతిలో (కాగిత రహితంగా) బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 31వ తేదీన ఉభయసభలను ఉద్దే�