సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ర
క్రీ.పూ.623వ సంవత్సరంలో ఇప్పటి నేపాల్లోని లుంబినిలో ఒక రాజ కుటుంబంలో బుద్ధుడు జన్మించారు. కానీ ఆయన రాజు గానీ, చక్రవర్తి గానీ కాలేదు. ఒక గొప్ప తథాగత బుద్ధుడుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
హైదరాబాద్లో గురువారం పార్కులు (Public Parks) మూసిఉండనున్నాయి (Closed). తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని (Te
సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస, శాంతి, సహనంతో ప్రకృతితో మమేకమై జీవించాలనే మహాబోధి గౌతమబుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత స�
CM KCR | హైదరాబాద్ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధున�
ఖైరతాబాద్, మే 16 : ‘తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తవ్వినా..బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి. పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌతమ బు�
ఆ వారసత్వం నుంచే తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు ముఖ్యమంత్రి కేసీఆర్ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టు పూర్తి అయిందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కొవిడ్-19 తగ్గుముఖం అనం�
వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి : ప్రధాని | కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ ‘వెసాక్’ వేడుకల�