బుచ్చిబాటు టోర్నీలో స్టార్లతో కూడిన ముంబై క్రికెట్ జట్టు దారుణ పరాభవానికి గురైంది. తమిళనాడు నిర్దేశించిన 510 పరుగుల భారీ ఛేదనలో ముంబై.. 223 పరుగులకే ఆలౌట్ అయింది.
గతేడాది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురై బోర్డు కాంట్రాక్టుతో పాటు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లోనే శతకంతో చెలరేగాడు.
Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తొలి సిరీస్లోనూ హిట్ కొట్టాడు. శ్రీలంక గడ్డపై 3-0తో భారత్కు పొట్టి సిరీస్ అందించిన ఉత్సాహంలో ఉన్న సూర్య టెస్టు క్రికెట్పై మనసు పెడుతున్నాడ