రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్రోస్ అధికారులను ఆదేశించారు.
భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్-1 వద్ద శనివారం రాత్రి పిడుగు పడటం వల్లే జరిగిన అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు ధ్రువీకరించారు.
మణుగూరు రూరల్, జనవరి 9: భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడుగుంటలో తెలంగాణ ప్రభుత్వం 1,080 (4×270) మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (బీటీపీఎస్) నిర్మిస్తున్నది. �
Bhadradri Kothagudem | మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ (BTPS) వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం | జిల్లాలోని పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న (4x270) 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో భూములు కోల్పోయిన ని