దేశీయ స్టాక్ మార్కెట్లలో పెద్ద షేర్ల కంటే.. చిన్న షేర్లే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా మదుపరులకు ఎక్కువగా లాభాలను పంచినవి స్మాల్, మిడ్ స్టాక్సే మరి. జనవరి మొదలు ఈ నెల 16దాకా బాంబే స్ట
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. మంగళవారం బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది.
బడా షేర్ల కంటే చోటా షేర్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మదుపరులకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్, మిడ్క్యాప్ షేర్లు దాదాపు 62 శాతం వృద్ధిని ప్రదర్శించాయని తేలిం