కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 70 కిలోల కేక్ ఏర్పాటు చేయగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్రావు హాజరై కట్ చేసి, స్�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 70వ పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అభిమాన నేత పుట్టిన రోజు వేడుకను బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ప్రభుత్వం మె డలు వచ్చి వెనక్కి తగ్గేలా చేయడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నార
కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం నిపుణుల
Malla Reddy | ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో �
పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్ సందర్భంగా ఆయన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశ�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గ కేం ద్రాల్లో జరిగే వేడుకల్లో స�
ఇచ్చిన మాట తప్ప ని నేతగా, ఓ సారి మాట ఇచ్చారంటే కట్టుబడే వ్యక్తిగా నడిగడ్డ ప్రజలకు సుపరిచితుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. గత సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతాంగం సాగునీరు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ నిధులను పెద్ద ఎత్తున ఖర్చు చేశానని, తాజాగా భద్రాద్రి జిల్లా అభివృద్ధి కోసం తన కోటా నుంచి రూ.1,17,50,500 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత,
Assembly | అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తీర్మానంపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కులగణన పకడ్బంధీగా నిర్వహించాలని
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన మూడు స్థానాలకు నామినేషన్లు వేసే గడువు గురువారంతో ముగిసింది. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన క్రియాశీల కార్యకర్త పెద్దయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్�