కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ పరిస్థితి ఇక్కడ మాత్రం అయోమయంగానే ఉన్నది. శుక్రవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడం ఆ పార్టీ దుస్థితికి �
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మరో రెండు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాగర్కర్నూల్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పీ వెంకట్రామ్రె�
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్న�
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగ మే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ క్షకసాధింపు చర్యలు ఎంతోకాలం సాగవని, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్�
MLA Palla Rajeshwar Reddy | కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద సిద్ధం చేసిన రూ.7,500 కోట్లు, గత వంద రోజుల్లో చేసిన అప్పు రూ.16,500 కోట్లు.. మొత్తంగా రూ.24 వేలకోట్లు ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజ�
మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంతో దుబ్బాక బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా�
KCR | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్షాలను నామరూపా�
గొల్ల, కురుమలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. యాదవ, కురుమల రాజ్యాధికార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మేమెంత�
BRS | కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి
RS Praveen Kumar | తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి నాగర్కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఒక ఉన్నతమైన లక
దేశంలో సుదీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో తమ సొంత అభ్యర్థులను నిలబెట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పక బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి విజయం సాధిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి స్�