రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి రైతులకు న్యాయం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆంక్షల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఉమ్మడి
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాం డ్ చేశారు. నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ�
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విమర్శించారు. రైతులకు రూ.రెండు లక్షల రుణ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామాల్లో రుణమాఫీపై బహిరంగ చర్చ పెట్టాలని అం దోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సవాల్ విసిరారు. రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల సందర్భంగా రైతువేదికల్లో సంబురా�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పొంతనలేని మాట లు చెబుతూ రైతన్నలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
రైతులు రణం చేసిండ్రు...సంపూర్ణ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిండ్రు. అబద్ధాలు వద్దు..రుణమాఫీ ముద్దు...కొందరికి కాదు ..అందరికీ రుణమాఫీ చేయాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభు�
ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు విలువ లేకుండా కొర్రీలు పెట్టి సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోగా, అబద్ధాలతో కాలం గడుపుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వ�