బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన కుమార్తె పెండ్లికి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల�
Thukkanna | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం
చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 8
తన బొలెరో వాహనానికి బీఆర్ఎస్ జెండా కట్టుకున్నాడని ఆ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నర్సింగాయపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.