కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాల ల్లో సోలార్ విద్యుత్ ఏ ర్పాటుచేసినట్టు రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు మ�
రాష్ట్రంలో ఇప్పటి వరకు 49మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఆ పిల్లల చావుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. విద్యార్థుల తల్లుల గర్భశోకానికి కార
రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో భాగంగా నిర్వహించనున్న సర్వేలో కాంగ్రెస్ సర్కారు తీరుపై 76వ ప్రశ్ననూ పొందుపర్చాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి సూచించారు. కులగణనలో 75 ప్రశ్నల ఫార్మాట్
మూడు దశాబ్దాల నాటి పంచాయతీ లేఔట్లపై ఇప్పుడు నిషేధం విధించడమేమిటని బీఆర్ఎస్ సోషల్ మీ డియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే ఐసీయూలో ఉన్న తెలంగాణ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని వందసార్లు నిజం చేయాలనుకొని అడ్డంగా బుక్కయ్యిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్రెడ్డి విమర్శించారు.
ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి రావడంతో రేవంత్రెడ్డికి అహంకారం నెత్తికెకిందని, దాంతో మెదడు పాడైనట్టున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. అందుకే అర్థంకాక.. సోయి లేకు
నిండు సభలో కాంగ్రెస్ పార్టీ ఓ మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించడం అత్యంత దారుణమైన విషయమ ని, దీనిపై వెంటనే సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోష ల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమా�