రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతున్నదని, రుణాలు చెల్లించలేదన్న కారణంతో రైతుల ఇండ్ల తలుపులు, కరెంటు బిల్లులు చెల్లించలేదని వ్యవసాయ మోటర్ల స్టార్టర్లు కూడా గుంజుకపోతున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే అప్�
హామీల అమలులో పూర్తిగా విఫలమై, రైతులను మోసిగించిన కాంగ్రెస్ పార్టీని గద్దె దిగాల్సిందేనని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యక�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియో జకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కనీవిని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది
ఎవరిన్ని కుట్రలు చేసినా.. ఇచ్చిన హామీ లు, పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి మో సం చేసిన కాంగ్రెస్ దమననీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ కొడంగల్ గడ్డపై సమరశంఖం పూరించనున్నది. ఈ మేరకు సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 10
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రేవంత్రెడ్డిని నిలదీద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎ�