కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగి�
బొల్లారంలోని పలు బస్తీల్లో ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి..ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులను ఆప్యాయంగా �
‘మీ బిడ్డగా.. మీ ముందుకు వస్తున్న.. ఆశీర్వదించండి’ అంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఓటర్లను కోరారు. శుక్రవారం ఆమె ఒకటో వార్డు పరిధిలోని సెవన్ టెంపుల్, చిట్టిరెడ్డి కాలనీ, చిన్నతో�
మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత పిలుపునిచ్చా�
తనను గెలిపిస్తే..కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. బుధవారం ఐదో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయకుండా మరిచారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గా
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు.
న్యూ బోయిన్పల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఎన్నికల ప్రచార రథాలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత
బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కోరారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత చేపట్టిన పాదయాత్రకు అపూర్వస్పందన వచ్చింది. అడుగడుగునా ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. జై కేసీఆర్, జోహార్ సాయన్న..లాస్యనందిత నినాదాలతో నివేదితకు