వరంగల్ నగరంలోని చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ప్రపంచ సుందీరమణుల నగర పర్యటనలో భాగంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడంపై మండిపడింది.
రాష్ట్రంలో రైతులు, గిరిజనులు, దళితులు, ఆదీవాసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం మానుకోటలో కేటీఆర్ అధ్యక్షతన తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక
మహబూబాబాద్లో మహాధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లా మీదుగా ప్రయాణించనున్నారు. హైదరాబాద్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి 7:45 గంటల వరకు యాదాద్రి జిల్లా పరిధ�
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వారికి బాసటగా నిలిచేందుకు గులాబీ దళం పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా 25న (సోమ
సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తున్నదని, ప్రశ్నించే గొంతుకలపై పగ సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. శనివారం