బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిపై నిర్లక్ష్యం ఎందుకని, చివరి దశలో పనులను పెండింగ్లో పెట్టడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. పూర్వ జిల్లా ఎలగందుల వంతెన తుది దశ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అంబేద్కర్ హట్స్ (మడ్ఫోర్ట్ గుడిసెలు) ప్రాంతంలో దాదాపు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 15 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయా
Loksabha Adjourned:మణిపూర్లో శాంతి నెలకొల్పడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసి