జెన్ జీల తరహాలో ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు దక్కుతాయని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్షనేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. వచ్చేనెల 7న బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుత�
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ మరో కుంభకోణానికి తెరలేపిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ చిరుమళ్ల రాకేశ్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి సరార్ పేదల నుంచి ర�
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీ ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిపై నిర్లక్ష్యం ఎందుకని, చివరి దశలో పనులను పెండింగ్లో పెట్టడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. పూర్వ జిల్లా ఎలగందుల వంతెన తుది దశ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అంబేద్కర్ హట్స్ (మడ్ఫోర్ట్ గుడిసెలు) ప్రాంతంలో దాదాపు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 15 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయా
Loksabha Adjourned:మణిపూర్లో శాంతి నెలకొల్పడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసి