కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలోనన్న ఆలోచనలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారని, ఆయనది అభివృద్ధి మంత్రమని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ గం�
రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీ, మంచాల, నందిగామ మండల కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తాయి. డప్పు చప్పుళ్లు, డోలువాయిద్యాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు, కళాకారుల ఆటాపాటలతో బీఆర్ఎస్ శ్రేణు
ఉమ్మడి ఆదిలాబాద్లో ఆత్మీయ సమ్మేళనాలు పక్షం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తు�
రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర సర్కార్కు రెండు కండ్ల వంటివి.. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన జాతీయ పురస్కారాలే �
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రం లింగంప�
బీజేపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని, వారి వెన్నంటి ఉంటానని.. కలిసికట్టుగా బీఆర్ఎస్ను �