Mahabubnagar | నీటి గుంతలో(Water hole) పడి ఇద్దరు అన్నదమ్ములు(Brothers died )మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) మూసాపేట మండలం స్ఫూర్తితండాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చేపలవేటకు వెళ్లిన మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. మహారాష్ట్ర నాందెడ్ జిల్లా నవీ అబాదికి చెందిన నాగుల్ వాడే విజయ్ (28), నాగుల్ వాడే ఆకాశ్ (26), నాగుల
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు(కవలలు) దుర్మరణం చెందారు. మండల పరిధిలోని రామన్నపేట గ్రామానికి చెందిన అత్తునూరి నర్సింహా�
Road accident | పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని(Manthani) మండలం లక్కేపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో మంథనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు(Brothers died) తాటి నాగరాజు గౌడ్, నవీ�