YS Sharmila | అదానీ, జగన్ మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ముడుపుల బాగోతాన్ని తేల్చడంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస
లంచం తీసుకుంటున్న ఏఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సికింద్రాబాద్లో నివాసం ఉండే శర్మ మేడ్చల్ మండలం గౌడెవల్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణామ్లో ఇల్లు నిర్మించారు. ఇంటీరియర్
కాంట్రాక్టర్ చేసిన పనికి బిల్లు మంజురు చేయాల్సిన ఓ ఏఈ కాసుల కక్కుర్తితో ఏసీబీకి చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
‘గుప్తా’ధిపత్యంలో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. అవినీతి, అక్రమాలు, వరుస వివాదాలతో వర్సిటీ పరవును బజారున పడేసిన వీసీ రవీందర్ గుప్తాకు ఏసీబీ ముకుతాడు వేసింది.
ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ ఎస్ఐ | జిల్లాలోని పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన