Lata Mangeshkar | ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత నెల 8న కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Lata Mangeshkar | లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) అభిమానులకు శుభవార్త. ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు.
Lata Mangeshkar | ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు.
Lata Mangeshkar: కరోనా మహమ్మారి బారినపడి ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె