న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమ�
రియో: బ్రెజిల్లో కరోనా విలయ తాండవం చేస్తున్నది. ఇంకా ఆ దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఆ దేశంలో 4195 మందికిపైగా మరణించారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు బ్రెజ�
బ్రసిలియా : బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మంగళవారం ఒకే రోజు 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో
సావో పాలో : మగ వారుగా పుట్టి ఆడవారుగా మారడం మనం చూస్తుంటాం. అయితే, అన్నాదమ్ములుగా ఉన్న ఇద్దరు.. అక్కాచెల్లెలుగా మారడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కాబోలు. బ్రెజిల్కు చెందిన మగ కవల పిల్లలు.. ఆడ కవలుగా మారి చరిత్�