brain-eating amoeba | కేరళలో మెదడు తినే అమీబా కేసుల సంఖ్య 67కు చేరింది. (brain-eating amoeba) తాజాగా 17 ఏళ్ల బాలుడికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన ఇన్ఫెక్షన్ సోకింది.
కేరళలో ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి మరో వ్యక్తి మృతి చెందాడు. మలప్పురానికు చెందిన 56 ఏండ్ల శోభన్ అనే వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్టు అధికారు
Brain Eating Amoeba: కేరళలోని కాసర్గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో మృతిచెందాడు. కన్నౌరులోని ప్రైవేటు ఆస్పత్రిలో అతను అమీబిక్ మెనింజోఇన్సెఫలైటిస్కు చిక�
కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba) కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసు నమోయింది. 14 ఏండ్ల బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నా�
ఇటీవల కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఓ ఐదేండ్ల బాలిక అమీబిక్ మెనింగో ఎన్సఫాలిటిస్తో మరణించింది. మే 13 నుంచి ఆ బాలికకు కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స జరిగింది.
కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో మృతి చెందింది. బాధిత బాలిక ఈ నెల 1న మళ్లీ 10వ తారీఖున స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Brain Eating Amoeba | మెదడు తినే అమీబా ఒకటి ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది. నయిగ్లేరియా ఫ్లవరీ అనే ఏకకణ జీవి కారణంగా కేరళలో 15 ఏళ్ల బాలుడు కన్నుమూశాడు. వాగులో ఈత కొట్టిన సమయంలో అక్కడి నీటిలో నుంచి అతని శరీరంలోకి ప్రవ
brain-eating amoeba దక్షిణ కొరియాలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు నమోదు అయ్యింది. దీన్నే నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ వ్యాది సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతనికి థాయిలాండ్లో ఆ ఇన్ఫ