కేరళలో ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి మరో వ్యక్తి మృతి చెందాడు. మలప్పురానికు చెందిన 56 ఏండ్ల శోభన్ అనే వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్టు అధికారు
Brain Eating Amoeba: కేరళలోని కాసర్గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో మృతిచెందాడు. కన్నౌరులోని ప్రైవేటు ఆస్పత్రిలో అతను అమీబిక్ మెనింజోఇన్సెఫలైటిస్కు చిక�
కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba) కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసు నమోయింది. 14 ఏండ్ల బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నా�
ఇటీవల కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఓ ఐదేండ్ల బాలిక అమీబిక్ మెనింగో ఎన్సఫాలిటిస్తో మరణించింది. మే 13 నుంచి ఆ బాలికకు కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స జరిగింది.
కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో మృతి చెందింది. బాధిత బాలిక ఈ నెల 1న మళ్లీ 10వ తారీఖున స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Brain Eating Amoeba | మెదడు తినే అమీబా ఒకటి ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది. నయిగ్లేరియా ఫ్లవరీ అనే ఏకకణ జీవి కారణంగా కేరళలో 15 ఏళ్ల బాలుడు కన్నుమూశాడు. వాగులో ఈత కొట్టిన సమయంలో అక్కడి నీటిలో నుంచి అతని శరీరంలోకి ప్రవ
brain-eating amoeba దక్షిణ కొరియాలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు నమోదు అయ్యింది. దీన్నే నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ వ్యాది సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతనికి థాయిలాండ్లో ఆ ఇన్ఫ