ఉత్తర ప్రదేశ్లోని సరోజినీ నగర్లో ఉన్న బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల తొలి బ్యాచ్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఆవిష్కరించారు.
BrahMos Attack | ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందించడానికి ఎలాంటి సమయం లేకపోయింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించినట్లు కనిపిస్తున్నది. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో ఈ క్షి�
BrahMos hit Jaish headquarters | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్లోని బహవల్పూర్�
BrahMos missile unit | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్, ఇతర రక్షణ ప్రాజెక్టులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ ఢిల్లీ నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభిస్త�
Life Imprisonment | పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసిన బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల కేసులో 14 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3,
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. క్షిపణులను తమకు సరఫరా చేయాలని ఆరు దేశాలు అభ్యర్థిస్తున్నాయని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది.
న్యూఢిల్లీ : బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే క్షిపణిని అండమాన్ నికోబార్లో పరీక్షించినట్లు రక్షణ శాఖ అధ�
గాల్లో నుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి పరుస్తున్నది. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఉ
ముంబై: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిపణిని పరీక్షించారు. పశ్చిమ తీ�