రైతులు యాసంగిలో కాల్వలు, బోరుబావుల కింద వరిపంట సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చి కల్లాల్లో ధాన్యం ఆరబెట్టిన కొనుగోలు చేసేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.
Electricity AE | బోరు, బావుల మీద ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నామని కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల నష్టపోతున్నామని చీమలపాడు పరిసర ప్రాంతాల రైతులు ఇవాళ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ముందు వాపోయారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
Water Crisis : మార్చిలోనే బెంగళూర్కు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభంలో నగరం విలవిలలాడుతోంది.
వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచి
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా మంచినీటి విషయంలో ప్రత్యేక దృష్టి సా�