భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ఆదిలోనే అవినీతి కారణంగా అభాసుపాలు అవుతుందని విమర్శల
Ground water level | మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండల వ్యాప్తంగా దాదాపు 75% రైతుల పంట పొలాలలో వేసుకున్న బోర్లలో ఎండాకాలం ప్రారంభ దశలోనే భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయని 24 గంటల కరెంటు ఇచ్చిన రైతులు వరి పంట సాగు కష్�
Farmers | వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పొట్టదశకు వచ్చిన యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా ఫల�
జిల్లాలో సాగునీటికి కష్టంగా మారింది. బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొలాలకు నీరందే పరిస్థితి లేదు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.
వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. మరోపక్క రోజురోజుకూ భూగర్భజల మట్టం పాతాళానికి పడిపోతున్నది.
ఈ గ్రామాలన్నీ అటవీ ప్రాంతంలో ఉండడంతో తండావాసులకు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంపై అవగాహన ఎక్కవగా ఉంటుంది. ఈ గ్రామాల మీదుగా ప్రయాణం చేసేవారికి ఎతైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం కనువిందు చేస్తుంది.
బునాదిగాని కాల్వలోకి కాళేశ్వరం గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. ఈ కాల్వ ద్వారా ఆయా మండలాలను గంగమ్మ ముద్దాడుతూ బీడువారిన భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేయనున్నది.