అమీర్పేట్: బోనాల వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం ద్వారా అందిన చేయూత మరువలేనిదని టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిబాబా చారి అన్నారు. గురువారం ఉదయం మంత్రి తలసాని �
జవహర్నగర్, ఆగస్టు 15: తెలంగాణలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ ఉత్సవ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్ ఆ�
సికింద్రాబాద్ : సీతాఫల్మండి డివిజన్ షాబాద్గూడలోని నల్లపోచమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం పవన్కుమార్ గౌడ్, శైలేం
మాదాపూర్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్లో ఫలహారం బండిని ఘనంగా ఊరేగించారు. ఈ కార్�
పహాడీషరీఫ్ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ గ్రామంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు అమ్మవారికి బోనాలు తీశారు. మొక్కులు తీర్చుకున్�
మెహిదీపట్నం ఆగస్టు 8: చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. జూలై 11న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమైన బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనా
పీర్జాదిగౌడ, ఆగస్టు8: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి… మేడిపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఊరేగింపుతో బయలుదేరి నగరపా�
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జూలై 11 న ఆలయంలో బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఆది, గురువారాల్లో జ�
ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ దేవాలయ బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారికి రెండవ భోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మురుకుం
నేరేడ్మెట్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ బోనాల జాతరను ఆదివారం నేరేడ్మెట్ పరిధిలోని మల్కాజిగిరి కోర్టు ఆవరణ ఉన్న అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మల్కాజ�
బేగంపేట, ఆగస్టు 3: రాష్ట్రంలో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఫలితంగా పోలీసుశాఖ బలోపేతం అయ్యిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో అధునాతన �
ఎల్బీనగర్, ఆగస్టు 3 : బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలు అందిస్తున్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయస్వామి
పులకించిన భక్తజనం అంబారీపై వైభవంగా అమ్మవారి ఊరేగింపు భక్తుల వెన్నంటే నేను.. భవిష్యవాణి అడుగడుగునా పోలీసుల పహారా హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించేలా భాగ్యనగర ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సో�