చార్మినార్, జూన్ 23: బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ తగిన ఏర్పాట్లను పూర్తి చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. హరిబౌలిలోని చారిత్రక అక్కన్న మాదన్న దేవాలయంలో బోనాల అంక
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 23: తార్నాక డివిజన్లోని లాలాపేట పోచమ్మ దేవాలయంలో నిర్వహించబోయే బోనాల జాతరకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావును కోరారు. ఈ సందర్భంగా ఆయన జాతరకు తగిన ఏర్పాట
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఆదివారం జరిగే లష్కర్ బోనాల్లో పాల్గొనాలని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. గురువారం తన కుమారుడు రామేశ్వర్గౌడ్తో కలిసి ప్ర�
బేగంపేట్ జూలై 20: ఆషాఢ బోనాల జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్ల నిధులను మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. ఈనెల 25,26వ తేదీల్లో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జా
గోల్కొండ కోటకు భారీగా తరలివచ్చిన భక్తులు నగరం నలుమూలల నుంచి తెచ్చిన తొట్టెల సమర్పణ వర్షాన్ని లెక్క చేయక జగదాంబిక ఎల్లమ్మకు బోనం సమర్పించిన భక్తులు మెహిదీపట్నం జూలై 18: చారిత్రాత్మక గోల్కొండ కోట భక్తులతో
అంబర్పేట, జూలై 18 : ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే అంబర్పేట మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘటం ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. ఈ ఘటాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి పూ�
ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ)/చార్మినార్ : ఆగస్టు 1న నిర్వహించనున్న పాతబస్తీ బ
వినాయక్నగర్, జూలై 12: ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను చేపడుతామని జోనల్ కమిషనర్ మమత అన్నారు. సోమవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో డీసీ నాగమణితో పాటు అధికారులతో హరితహారం, బోనాల పండుగ, ఆలయాల వద్ద పారి
చాంద్రాయణగుట్ట, జూలై 11: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పం తో ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు పాతబస్తీ లాల్దర్వాజ ఆ లయ కమిటీ సభ్యు లు ఆదివారం బయలుదేరారు. ముందుగా అమ్మ�
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశ�
హదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఉప రాష్�
నగరంలో 2500 పైగా ఆలయాల్లో ఉత్సవాలు ఈనెల 11 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహణ సిటీ బ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆషాఢ బోనాల నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలందరూ స�